Chittoor: కేసు విచారణ కోసం వెళ్తున్న పోలీసులు.. మధ్యలోనే యాక్సిడెంట్ అయ్యి..

Chittoor: కేసు విచారణ కోసం వెళ్తున్న పోలీసులు.. మధ్యలోనే యాక్సిడెంట్ అయ్యి..
Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పి.కొత్తపేట వద్ద.. కారు డివైడర్‌ను ఢీకొట్టింది

Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పూతలపట్టు మండలం పి.కొత్తపేట వద్ద.. కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారుణలో ప్రయాణిస్తున్న ముగ్గురు కర్ణాటకు పోలుసులు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతివేగంగా వచ్చినకారు అండర్‌ బ్రిడ్జి ఫిల్లర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు విచారణ కోసం కర్ణాటక నుంచి తిరుపతి వెళ్తున్నట్లు గుర్తించారు

Tags

Read MoreRead Less
Next Story