పింఛన్ అడిగినందుకు వికలాంగుడిపై వాలంటీర్ దాడి..!
పింఛన్ అడిగినందుకు ఓ వికలాంగుడిపై వాలంటీర్ దాడి చేశాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్లలో వాలంటీర్ ధనంజయ రెచ్చిపోయాడు.
BY /TV5 Digital Team2 Sep 2021 10:21 AM GMT

X
/TV5 Digital Team2 Sep 2021 10:21 AM GMT
పింఛన్ అడిగినందుకు ఓ వికలాంగుడిపై వాలంటీర్ దాడి చేశాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్లలో వాలంటీర్ ధనంజయ రెచ్చిపోయాడు. మూడు నెలలుగా పింఛన్ రావడం లేదని వికలాంగుడు చిన్నపాలేటి.. సచివాలయంలో అధికారులను ప్రశ్నించాడు. అయితే ప్రతి నెలా ఇస్తున్నట్లు వారు సమాధానం చెప్పడంతో.. వాలంటీర్కు ఫోన్ చేశాడు. దీంతో ఇంటికి వస్తే పింఛన్ ఇస్తానని చెప్పి.. తనపై దాడి చేశాడని వికలాంగుడు ఆరోపిస్తున్నాడు. దాడిలో సృహ కోల్పోయిన వికలాంగుడిని ఆస్పత్రిలో చేర్పించారు.
Next Story
RELATED STORIES
KTR: గుజరాత్ ప్రభుత్వం తీరుపై కేటీఆర్ మండిపాటు..
17 Aug 2022 2:15 PM GMTBandi Sanjay Padayatra: మరో మైలురాయికి బండి సంజయ్ ప్రజా సంగ్రామ...
17 Aug 2022 10:00 AM GMTTSRTC: ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
17 Aug 2022 7:29 AM GMTHyderabad Gang War : హైదరాబాద్లో అర్ధరాత్రి గ్యాంగ్ వార్..
17 Aug 2022 7:09 AM GMTDanam Nagender : మోడీకి కుటుంబం లేదు.. అందుకే.. : దానం నాగేందర్
17 Aug 2022 6:30 AM GMTMLC Kavitha : దేశం ముందుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి :...
17 Aug 2022 6:15 AM GMT