Thirumala: తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం..
By - Prasanna |10 Dec 2021 9:39 AM GMT
Thirumala: 3.50 కోట్ల విలువచేసే 5.5 కిలోల స్వర్ణ కటి,వరద హస్తాలను హుండీలో వేశాడు.
Thirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం అందించాడు. 3.50 కోట్ల విలువచేసే 5.5 కిలోల స్వర్ణ కటి,వరద హస్తాలను హుండీలో వేశాడు. ప్రత్యేకంగా తయారు చేయించిన కానుకలను స్వామి వారికి సమర్పించాడు. స్వర్ణ కటి, వరద హస్తాలను ఆలయ అర్చకులు మూలవిరాట్కు అలంకరించనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com