TTD రూ.300 టికెట్లు నేటి నుంచి జారీ

X
By - Subba Reddy |24 May 2023 1:00 PM IST
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను TTD ఇవాళ జారీ చేయనుంది
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఇవాళ జారీ చేయనుంది టీటీడీ. మూడువందల రూపాయల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. ఉదయం 10గంటలకు ఆన్లైన్ అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్సైట్లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com