Nalgonda: నల్గొండ జిల్లాలో దారుణం.. కార్మికుల మధ్య ఘర్షణ.. గొంతు కోసి..
Nalgonda: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ ప్లాంట్లో దారుణం జరిగింది.
BY Divya Reddy8 May 2022 10:15 AM GMT

X
Divya Reddy8 May 2022 10:15 AM GMT
Nalgonda: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ ప్లాంట్లో దారుణం జరిగింది. పవర్ ప్లాంట్లోని ఓ కార్మికుడి గొంతు కోసి హత్య చేశాడు మరో కార్మికుడు. సమాచారం అందుకున్న వాడపల్లి పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అసోంకు చెందిన 46 ఏళ్ల రుతు గా గుర్తించారు. అయితే.. ఎందుకు ఈ హత్య చేశాడన్నది తెలియడం లేదు. దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు.
Next Story
RELATED STORIES
Bandi Sanjay: కేసీఆర్ స్థాయి మరచి మాట్లాడుతున్నారు: బండి సంజయ్
2 July 2022 3:45 PM GMTT Congress: యశ్వంత్ సిన్హా టూర్తో కాంగ్రెస్లో విభేదాలు.. ఆయనను...
2 July 2022 1:30 PM GMTRevanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి:...
2 July 2022 11:30 AM GMTBJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అజెండాలు సిద్ధం..
2 July 2022 11:00 AM GMTYashwant Sinha: యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు.. మోదీకి వ్యతిరేకంగా...
2 July 2022 10:20 AM GMTKCR: యశ్వంత్ సిన్హాకు మద్దతుగా మోదీపై విమర్శలు చేసిన కేసీఆర్..
2 July 2022 9:30 AM GMT