Corona Cases In India : దేశంలో కొత్తగా 3.43లక్షల కేసులు.. 4వేల మరణాలు..!
By - TV5 Digital Team |14 May 2021 4:40 AM GMT
corona cases In India : దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే 20 వేల వరకు తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,75,515 టెస్టులు చేస్తే 3,43,144 మందికి పాజిటివ్ వచ్చింది.
corona cases In India : దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే 20 వేల వరకు తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,75,515 టెస్టులు చేస్తే 3,43,144 మందికి పాజిటివ్ వచ్చింది. 4 వేల మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2,40,46,809కి చేరగా మరణాల సంఖ్య 2,62,317గా ఉంది. గత 24 గంటల్లో 3,44,776 మంది డిశ్చార్జ్ అయ్యారు. అంటే కొత్త కేసుల కంటే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం దేశంలో 2 కోట్ల మంది కరోనాను జయించారు. ప్రస్తుతం దేశంలో 37,04,893 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ చెప్పింది. కాగా నిన్న ఒకే రోజు 18.75లక్షల టెస్టులు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com