India corona cases : దేశంలో కొత్తగా 3,689 మంది కరోనాతో మృతి..!

X
By - TV5 Digital Team |2 May 2021 11:45 AM IST
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,92,488 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనాతో కొత్తగా 3,689మంది మృతి చెందారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,92,488 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనాతో కొత్తగా 3,689మంది మృతి చెందారు. దేశంలో కరోనా భాధితుల సంఖ్య 1,95,57,457కి చేరుకుంది. మరణాల సంఖ్య 2,15,542కు చేరాయి. కాగా ఇప్పటివరకు కరోనా నుంచి 1,59,92,271మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 33,49,644యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com