కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు: బయోకాన్ కిరణ్ షా

X
By - shanmukha |2 Sept 2020 7:57 AM IST
కరోనాను అంత తేలిగ్గా తీసుకోవద్దని.. ఏమాత్రం లక్షణాలు కనిపించినా అప్రమత్తం కావాలని బయోకాన్ ఈసీ కిరణ్ షా సూచించారు.
కరోనాను అంత తేలిగ్గా తీసుకోవద్దని.. ఏమాత్రం లక్షణాలు కనిపించినా అప్రమత్తం కావాలని బయోకాన్ ఈసీ కిరణ్ షా సూచించారు. ఆగస్టులో ఆమెకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రజలకు సందేశం పంపారు. కరోనా అత్యంత ప్రమాదకరమైనది.. ఈ మహమ్మారి బారినపడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పొరపాటున కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. కరోనా బారినపడిన వారు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని.. ప్రతీరోజూ యోగా చేయాలని కిరణ్ షా సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com