Nirmala Sitharaman : ఢిల్లీలో 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..!

X
By - TV5 Digital Team |28 May 2021 2:20 PM IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. BRK భవన్ నుంచి తెలంగాణ నుంచి ఆర్థిక మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు ప్రసాద్ పాల్గొన్నారు. వాణిజ్య, వ్యాపార రంగాలపై జీఎస్టీ అమలు తీరు, రాష్ట్రాల అభిప్రాయాలను సమావేశాలు చర్చిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com