India Corona : మళ్ళీ పెరిగిన కేసులు.. 285 మంది మృతి..!
India Corona : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,41,986 కేసులు నమోదయ్యాయి.
BY vamshikrishna8 Jan 2022 4:38 AM GMT

X
vamshikrishna8 Jan 2022 4:38 AM GMT
India Corona : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,41,986 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే అదనంగా మరో 27 వేల కేసులు పెరిగాయి. ఇక కరోనా మహమ్మారితో పోరాడుతూ మరో 285 మంది మృతి చెందారు. దీనితో మరణాల సంఖ్య నాలుగు లక్షల 83 వేలకి చేరింది. ఇక పాజిటివ్ రేటు 9.28%పెరిగింది. కాగా ప్రస్తుతం దేశంలో నాలుగు లక్షల 72వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటివరకు మొత్తం మూడుకోట్ల నలభై నాలుగు లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
Next Story
RELATED STORIES
Anil Ravipudi: నెగిటివ్ కామెంట్స్కు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఘాటు...
28 May 2022 10:15 AM GMTRam Gopal Varma: పంజాగుట్ట పోలీస్స్టేషన్కు రాంగోపాల్వర్మ.. ఆ...
28 May 2022 10:00 AM GMTSarkaru Vaari Paata OTT: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. డేట్ ఫిక్స్..
28 May 2022 9:30 AM GMTRana Daggubati: నాగచైతన్యపై రానా కామెంట్స్.. సోషల్ మీడియాలో హాట్...
27 May 2022 2:15 PM GMTPatton Oswalt: 'ఆర్ఆర్ఆర్'పై హాలీవుడ్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
27 May 2022 1:15 PM GMTBalakrishna: బాలయ్య సినిమాలో హీరోయిన్ ఛేంజ్.. ఈసారి తెరపైకి కొత్త...
27 May 2022 12:15 PM GMT