తమిళనాడు జల్లికట్టులో విషాదం
By - Nagesh Swarna |10 Jan 2021 12:47 PM GMT
తమిళనాడు జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. మేడపై నుంచి ప్రజలు జల్లికట్టు తిలకిస్తుండగా అది ఒక్కసారిగా కూలింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. కృష్ణగిరి జిల్లా నేర్లగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com