నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో లాక్ డౌన్..!

X
By - TV5 Digital Team |10 May 2021 10:30 AM IST
కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. నేటినుంచి తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, పుదిచ్చేరిలో లాక్ డౌన్ ప్రారంభం కానుంది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. నేటినుంచి తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, పుదిచ్చేరిలో లాక్ డౌన్ ప్రారంభం కానుండగా .. రెండు వారల పాటు ఈ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్ గడ్ లో లాక్ డౌన్ కొనసాగుతుండగా ఢిల్లీ, హర్యానా, యూపీలో ఈ నెల 17 వరకు, ఈ నెల 15 వరకు బీహార్ లో, ఓడిశాలో ఈ నెల 19 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com