గోవా ఆరోగ్యశాఖ డైరక్టర్‌కు కరోనా పాజిటివ్

గోవా ఆరోగ్యశాఖ డైరక్టర్‌కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకూ ఎవరినీ విడిచి పెట్టడం లేదు. తాజాగా గోవా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్ జోస్ డిసా కరోనా బారినపడ్డారు. ఈ రోజు ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా.. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రసుత్తం ఆయన కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

Tags

Read MoreRead Less
Next Story