జనరల్ పర్పసెస్ కమిటీలో సభ్యుడిగా టీఆర్ఎస్ ఎంపీ

జనరల్ పర్పసెస్ కమిటీలో సభ్యుడిగా టీఆర్ఎస్ ఎంపీ
టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావుకు జనరల్ పర్పసెస్ కమిటీలో సభ్యుడిగా చోటు లభించింది.

టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావుకు జనరల్ పర్పసెస్ కమిటీలో సభ్యుడిగా చోటు లభించింది. ఈ కమిటీ సభావ్యహారాలకు సంబంధించిన సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా పనిచేస్తుంది. ఈ కమిటీని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదం మేరకు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఈ కమిటీలో సభ్యులుగా వైస్ చైర్మన్ ప్యానల్ సభ్యులు ఐదుగురు, స్టాండింగ్ కమిటీ చైర్మన్లు ఆరుగురు గుర్తింపు పొందిన ప్లోర్ లీడర్లు ఉంటారు. అయితే, కే కేశవరావు స్టాండింగ్ కమిటీ చైర్మన్ జాబితాలో చోటు లభించింది.

Tags

Read MoreRead Less
Next Story