జనరల్ పర్పసెస్ కమిటీలో సభ్యుడిగా టీఆర్ఎస్ ఎంపీ

X
By - Admin |28 Aug 2020 7:07 AM IST
టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావుకు జనరల్ పర్పసెస్ కమిటీలో సభ్యుడిగా చోటు లభించింది.
టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావుకు జనరల్ పర్పసెస్ కమిటీలో సభ్యుడిగా చోటు లభించింది. ఈ కమిటీ సభావ్యహారాలకు సంబంధించిన సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా పనిచేస్తుంది. ఈ కమిటీని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదం మేరకు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఈ కమిటీలో సభ్యులుగా వైస్ చైర్మన్ ప్యానల్ సభ్యులు ఐదుగురు, స్టాండింగ్ కమిటీ చైర్మన్లు ఆరుగురు గుర్తింపు పొందిన ప్లోర్ లీడర్లు ఉంటారు. అయితే, కే కేశవరావు స్టాండింగ్ కమిటీ చైర్మన్ జాబితాలో చోటు లభించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com