ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును 30 రోజులకు పెంచింది.

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును 30 రోజులకు పెంచింది. దూర ప్రాంతాలకు ట్రావెల్ చేసే పాసింజర్స్ ‌కు అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును 30 రోజులకు పెంచుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 7 రోజులు ముందుగా మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఆ గడువు 30 రోజులకు పెంచారు.

Tags

Read MoreRead Less
Next Story