సీఎం జగన్కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు.
BY Admin23 Aug 2020 10:47 AM GMT

X
Admin23 Aug 2020 10:47 AM GMT
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఏపీలో పాఠశాలలు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదని రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించడానికి ప్రభుత్వం చేస్తున్న సన్నహాలను వాయిదా వేయాలని కోరారు. ఏపీలో రోజువారి కేసులు పదివేల వరకూ వస్తున్నాయని.. ఈ తరుణంలో పాఠశాలలు ప్రారంభించాలనే నిర్ణయం సరైనది కాదని అన్నారు. పాఠశాలలు ప్రారంభమయితే.. పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉందని, ప్రాణహాని ఉందని, తల్లితండ్రులు భయబ్రాంతులకు గురువవుతున్నారని అన్నారు. పిల్లలకు ఏమైనా జరిగితే, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. పాఠశాలలు ప్రారంభించే విషయంలో అందరి సలహాలు, సూచనలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.
Next Story
RELATED STORIES
Pavithra Lokesh: నరేశ్తో పెళ్లి వార్తలపై స్పందించిన పవిత్రా లోకేశ్.....
2 July 2022 3:30 PM GMTRaashi Khanna: యామిని పాత్రకు కనెక్ట్ అయ్యాను కానీ అది ఎవరికీ...
2 July 2022 2:00 PM GMTLiger Poster: లైగర్ న్యూడ్ పోస్టర్.. సమంత, అనుష్క రియాక్షన్ ఏంటంటే..?
2 July 2022 12:30 PM GMTSalaar: సలార్తో రాకీ భాయ్.. స్క్రీన్ షేర్ చేసుకోనున్న ప్రభాస్, యశ్..
2 July 2022 11:15 AM GMTRahul Ramakrishna: దమ్ముంటే సినిమా తీయండి అంటూ నటుడి ట్వీట్.. వెంటనే...
2 July 2022 9:53 AM GMTVijay Devarakonda: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబో.. ముచ్చటగా...
1 July 2022 2:45 PM GMT