Mumbai: ముంబైలో భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
Mumbai: ముంబై కుర్లాలో సోమవారం రాత్రి కూలిన భవనం ఘటనలో మృతుల సంఖ్య 17కు పెరిగింది.
BY Divya Reddy28 Jun 2022 2:30 PM GMT

X
Divya Reddy28 Jun 2022 2:30 PM GMT
Mumbai: ముంబై కుర్లాలో సోమవారం రాత్రి కూలిన భవనం ఘటనలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరగగా..అప్పటి నుంచి యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్కు తరలించారు. ఘటన జరిగిన స్థలంలో అగ్నిమాపక దళాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కూలిన భవనానికి పక్కనే ఉన్న బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులోని వారిని ఖాళీ చేయించారు.
Next Story
RELATED STORIES
Nupur Sharma : నుపుర్ శర్మను చంపాలనుకున్న ఉగ్రవాది అరెస్ట్..
13 Aug 2022 1:45 AM GMTTS High Court : తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు
12 Aug 2022 5:13 PM GMTBobby Kataria : విమానంలో సిగరెట్ తాగిన బాబీ కటారియా.. ఎలా కవరింగ్...
12 Aug 2022 3:29 PM GMTAamir Khan : అమీర్ ఖాన్ అస్సాం టూర్ను క్యాన్సల్ చేసుకోమన్న అస్సాం...
12 Aug 2022 3:06 PM GMTUP Constables : రోడ్డెక్కిన యూపీ కానిస్టేబుల్.. ఎందుకంటే..?
12 Aug 2022 1:10 PM GMTBihar Politics : దాని వల్ల శాంతి వస్తుందంటే ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు...
12 Aug 2022 9:01 AM GMT