Covid Cases: పార్లమెంట్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు.. 350 మందికి పాజిటివ్..

Covid Cases: పార్లమెంట్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు.. 350 మందికి పాజిటివ్..
Covid Cases: దేశవ్యాప్తంగా పెద్దఎత్తున కరోనా కేసులు నమోదవుతున్న వేళ పార్లమెంట్‌లో కూడా కరోనా కలకలం రేపింది.

Covid Cases: దేశవ్యాప్తంగా పెద్దఎత్తున కరోనా కేసులు నమోదవుతున్న వేళ పార్లమెంట్‌లో కూడా కరోనా కలకలం రేపింది. రెండ్రోజులుగా పార్లమెంట్‌ సిబ్బందికి నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో.. 350 మందికిపైగా కరోనా పాజిటివ్​ అని తేలింది.

ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. బాంద్రా- కుర్లా కాంప్లెక్స్​లోని కార్యాలయంలో మొత్తం 235 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 68 మందికి పాజిటివ్​ వచ్చింది. వైరస్​ బారిన పడినవారు హోం క్వారంటైన్​లో ఉంటారని అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story