Delhi Court : సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు

X
By - Manikanta |3 May 2025 1:00 PM IST
షనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ విచారణ సమయంలో వాదనలు వింటామని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే తెలిపారు. కేసు తదుపరి విచారణ ను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశంపై 2014 జూన్ 26న బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచార ణకు స్వీకరించిన తర్వాత ఈడీ ఇటీవలే చార్జి షీట్ దాఖలుచేసింది. అసోసియే టెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన రూ. 2 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను మోసపూరితంగా స్వాధీనం చేసుకున్న ట్టు ఈడీ పేర్కొంది. ఈ క్రమంలో మని ల్యాండరింగ్ జరిగినట్టు ఈడీ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com