ఇంటి నిర్మాణ పనులు చేస్తూ మృతి చెందిన ఆరుగురు కార్మికులు

X
By - Prasanna |7 Feb 2024 3:08 PM IST
తమిళనాడులోని లవ్డేల్లో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
తమిళనాడులోని లవ్డేల్లో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్ర గాయాలతో ఉన్న ఇద్దరు కార్మికులను ఊటీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో కార్మికుడు శిధిలాల క్రింద ఉన్నాడు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నివేదికల ప్రకారం, పది మందికి పైగా కార్మికులు ఇంటి నిర్మాణ పనిలో నిమగ్నమై ఉన్నారు. గోడ భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com