PM Modi : సర్జికల్ స్ట్రైక్, సిందూర్ స్ట్రైక్స్.. చలించని మోడీ..

PM Modi : సర్జికల్ స్ట్రైక్, సిందూర్ స్ట్రైక్స్.. చలించని మోడీ..
X

బాలాకోట్‌ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రవర్తన ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్నట్లే.. దాడికి ఒక రోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. రాత్రి ఇండియా ఎట్‌ 2047 సదస్సులో మోదీ మాట్లాడారు. భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో.. ప్రధాని ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు.

అప్పుడు బాలాకోట్‌ దాడుల సమయంలోనూ.. ఇప్పుడు ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలోనూ పాకిస్థాన్‌ పూర్తిగా విపలమైంది. దీంతో దాయాది దృష్టి మరల్చి దాడి చేయడంలో మరోసారి భారత బలగాలు పైచేయి సాధించాయి.

Tags

Next Story