టెలివిజన్ సీరియల్ నటుడు.. కార్డియాక్ అరెస్ట్ తో మృతి

X
By - Prasanna |20 Feb 2024 11:44 AM IST
ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న అనుపమ సీరియల్ నటుడు రితురాజ్ సింగ్ 59 ఏళ్ళ వయసులో గుండెపోటు కారణంగా మరణించారు.
ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న అనుపమ సీరియల్ నటుడు రితురాజ్ సింగ్ 59 ఏళ్ళ వయసులో గుండెపోటు కారణంగా మరణించారు. రితురాజ్ సింగ్ టెలివిజన్ నటుడు. అతడి ప్రియ మిత్రుడు అమిత్ బెహ్ల్ రితురాజ్ మరణాన్ని ధృవీకరించారు.
అభయ్ 3 , కుటుంబం , నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ , మరియు యే రిష్తా క్యా కెహ్లతా హై వంటి షోలకు రితురాజ్ సింగ్ ప్రసిద్ది చెందారు. అతడు అనుపమ , రూపాలీ గంగూలీ యొక్క మెగాహిట్ టీవీ షోలో కూడా కనిపించాడు. అంతేకాకుండా, సత్యమేవ జయతే 2, బద్రీనాథ్ కి దుల్హనియా చలన చిత్రాలకు రీతురాజ్ సహకరించారు. వరుణ్ ధావన్ కి తండ్రి పాత్రను పోషించాడు, వైదేహి త్రివేది పాత్రతో అలియా భట్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com