భారత జట్టుకి ప్రధాని మోదీ ప్రశంసలు!
ఆస్ట్రేలియా జట్టు పై టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత జట్టుకు ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
BY TV5 Digital Team19 Jan 2021 9:25 AM GMT

X
TV5 Digital Team19 Jan 2021 9:25 AM GMT
ఆస్ట్రేలియా జట్టు పై టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత జట్టుకు ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఆటగాళ్ళు, తమ అభిరుచి, అధ్భుత శక్తిని ప్రదర్శించారని, భారత విజయాన్ని మేము కూడా ఎంజాయ్ చేశామని అన్నారు. భారత జట్టుకు అభినందనలు.. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నట్టుగా మోడీ ట్వీట్ చేశారు.
నాలుగో టెస్టులో పెద్దగా సీనియర్ల లేకున్నా జూనియర్లు ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో గిల్ (91), పూజారా (56), పంత్ (89 నాటౌట్ ), సుందర్ (22) వీరోచిత పోరాటంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు ఈ మ్యాచ్ డ్రా అవ్వడమే గొప్ప అనుకుంటే భారత్ ను గెలిపించి హీరోస్ అయ్యారు.
Next Story
RELATED STORIES
Allu Arjun: అల్లు అర్జున్ గ్యారేజ్లోకి కొత్త కారు.. ధర ఎంతంటే..?
13 Aug 2022 2:15 PM GMTMohanlal: ఆ హిట్ సినిమాకు సీక్వెల్.. ఫస్ట్ లుక్ రిలీజ్..
13 Aug 2022 1:46 PM GMTTamannaah: రజినీకాంత్ సరసన తమన్నా.. ఆ సీనియర్ హీరోయిన్తో పాటు..
13 Aug 2022 12:25 PM GMTAadhi Pinisetty: టాలీవుడ్ క్యూట్ కపుల్.. పెళ్లి వీడియో గ్లింప్స్...
13 Aug 2022 9:35 AM GMTNayan Vignesh: నయనతార, విఘ్నేష్ పెళ్లి టీజర్ విడుదల చేసిన...
9 Aug 2022 12:36 PM GMTRadhana Ram: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న మరో సీనియర్ హీరోయిన్...
7 Aug 2022 3:00 PM GMT