Bandi Sanjay : ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం.. బండి ఆసక్తికర ట్వీట్

X
By - Manikanta |9 July 2025 4:00 PM IST
నేటి విద్యార్థి..నేటి పారుడు అని కేంద్రం మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏబీవీపీ 77 ఆవిర్భావ దినోత్సవం సందర్భగా ఆయన ఆసక్తికర పోస్ట్ చేశారు. నేటి విద్యార్థి - నేటి పౌరుడే అనే నినాదం తో వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం అనే మహాయజ్ఞ కార్యాన్ని నిర్మిస్తున్న ఏపీవీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా సర్వవ్యాపి - సర్వస్ఫర్శిగా విస్తరిస్తున్న ఏబీవీపీ సామాజిక రుగ్మతలను రూపుమాపి, దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. జాతీయ విద్యార్థి దినోత్సవ స్ఫూర్తితో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు దేశసేవలో సామాజిక లక్ష్యాల సాధనలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com