Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దారుణం.. నిరసనల్లో వరంగల్ యువకుడు మృతి..
By - Divya Reddy |17 Jun 2022 10:00 AM GMT
Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.
Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన దామెర రాకేష్ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు రైల్వే అధికారులు. విషయం తెలుసుకున్న రాకేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com