Accident in KTR Area : పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. కేటీఆర్ ఇలాకాలో ప్రమాదం

X
By - Manikanta |1 Feb 2025 11:15 AM IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్ళింది. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ సమీపంలో బ్రిడ్జి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దింపిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com