Telangana : ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్

X
By - Manikanta |6 Jun 2025 7:30 PM IST
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పదిహేను రోజులకు ఒక సారి ఈ సమావేశాలు జరుగు తాయి. మొదటి, మూడో శనివారం తప్పనిసరిగా మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించను న్నారు. విధానపరమైన నిర్ణయాలపై ఆలస్యం జరగకుండా ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు మూడు నెలలకు ఒక సారి కేబినెట్ సమావేశాలు నిర్వ హిస్తున్నారు. పక్ష రోజులకు ఒక సారి నిర్వహించే ఈ సమావేశాల్లో గ్రౌండ్ రిపోర్ట్ పై చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలును సమీ క్షించడంతోపాటు అభివృద్ధి అంశాలపైనా చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా సార్లు కేబినేట్ భేటీలు జరిగాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com