Gajendra Shekhawat : ట్రిబ్యునల్ జాప్యానికి కేసీఆరే కారణం : కేంద్రమంత్రి షెకావత్

Gajendra Shekhawat : ట్రిబ్యునల్ జాప్యానికి కేసీఆరే కారణం : కేంద్రమంత్రి షెకావత్
Gajendra Shekhawat : ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌. ట్రిబ్యునల్ జాప్యానికి తెలంగాణ సీఎం కేసీఆరే కారణమన్నారు

Gajendra Shekhawat : ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌. ట్రిబ్యునల్ జాప్యానికి తెలంగాణ సీఎం కేసీఆరే కారణమన్నారు. కోర్టు పరిధిలో ఉండటం వల్లే.. తాము ఏం చేయలేకపోయామన్నారు. గతంలో ఈ ఇష్యూలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. రెండురోజుల్లో పిటిషన్ వెనక్కి తీసుకుంటామన్న కేసీఆర్... 8 నెలలైనా పిటిషన్ వెనక్కి తీసుకోలేదన్నారు. అందుకే ట్రిబ్యునల్ ఏర్పాటు ఆలస్యమైందన్నారు షెకావత్.

Tags

Read MoreRead Less
Next Story