CM KCR : ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశాన్ని సర్వ నాశనం చేశారు : కేసీఆర్

CM KCR : ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశాన్ని సర్వ నాశనం చేశారు : కేసీఆర్
CM KCR : దేశం ఎవడి అయ్యసొత్తుకాదని హెచ్చరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 8 ఏళ్ల బీజేపీ పాలనలో దేశాన్ని సర్వ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

CM KCR : దేశం ఎవడి అయ్యసొత్తుకాదని హెచ్చరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 8 ఏళ్ల బీజేపీ పాలనలో దేశాన్ని సర్వ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మా బతుకు మేమే బతుకుతున్నాము.. మా తెరువు రావొద్దని హెచ్చరించారు. దేశంలో బీజేపీ మతకలహాలను రెచ్చగొడితే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇండియన్ సిలీకాన్ వ్యాలీగా పేరొందిన బెంగుళూరును మరో కాశ్మీర్‌లా చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిన్నింటికి బీజేపీ వాళ్లు సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story