CM Revanth : పీఏ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్

X
By - Manikanta |21 Feb 2025 2:00 PM IST
తన వ్యక్తిగత సహాయకుడి పురుషోత్తం రెడ్డి కుమార్తె వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి లోని మన్నెబీఎంఆర్ గార్డెన్స్లో ఈ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఆయన సతీమణి కుమార్తె, అల్లుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మేల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డి, చిలుక మధు సుధన్ రెడ్డి సహా పలువురు నాయకులు వివాహానికి హాజరయ్యారు. పురుషోత్తం రెడ్డి గత పదేళ్లుగా రేవంత్ దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా సేవలందిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com