తెలంగాణలో కొత్తగా 1,378 మందికి కరోనా

X
By - shanmukha |28 Sept 2020 11:19 AM IST
తెలంగాణలో ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి.
తెలంగాణలో ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,87,211కి చేరింది. అయితే, ఇందులో 1,56,431 ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇంకా 29,673 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణాల సంఖ్య 1107కి చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com