టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొత్తదనమేమి లేదు : కిషన్రెడ్డి
BY Nagesh Swarna23 Nov 2020 12:47 PM GMT

X
Nagesh Swarna23 Nov 2020 12:47 PM GMT
టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొత్తదనమేమి లేదన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. గత ఎన్నికల హామీనే మళ్లీ ప్రకటించారని ఆరోపించారు. కనీసం పేజీలు, ఫొటోలు కూడా మారలేదన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదన్న కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్ మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు.
హైదరాబాద్ విశ్వనగరం చేస్తామని.. విషాద నగరంగా మార్చారని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. వరదలతో 40 మంది చనిపోయారని.. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. అలాంటప్పుడు ఇది విశ్వనగరం ఎలా అవుతుందో చెప్పాలని టీఆర్ఎస్ను ప్రశ్నించారు కిషన్రెడ్డి.
Next Story
RELATED STORIES
Karnataka : బీదర్లో ఘోరరోడ్డు ప్రమాదం.. చినారి సహా ఆరుగురు మృతి..
15 Aug 2022 4:35 PM GMTArmy Janaganamana : జనగణమన పాడిన చిన్నారి.. పాటను కంపోజ్ చేసిన...
15 Aug 2022 2:45 PM GMTLalchowk : లాల్చౌక్లో ఘనంగా తిరంగా ర్యాలీ..
15 Aug 2022 2:19 PM GMTUP Madarsa : యూపీ మదర్సాల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవాలు..
15 Aug 2022 1:33 PM GMTMukesh Ambani : ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు..
15 Aug 2022 1:03 PM GMTMamata Benerjee : చిందేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
15 Aug 2022 12:15 PM GMT