జీహెచ్ఎంసీ : ఇవాళ ఒక్కరోజే 522 మంది అభ్యర్ధుల నామినేషన్లు
BY kasi19 Nov 2020 2:39 PM GMT

X
kasi19 Nov 2020 2:39 PM GMT
జీహెచ్ఎంసి ఎన్నికలకు.. ఇవాళ ఒక్కరోజే 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లను దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్లు దాఖలు చేసినవారిలో బీజేపీ నుంచి 140 మంది, టీఆర్ఎస్ 195, కాంగ్రెస్ 68, , టీడీపీ 47, ఎంఐఎం 27, సీపీఎం నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఒకరు , వైసీపీ నుంచి ఒకరు, రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుంచి 15 మంది, స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది.
Next Story
RELATED STORIES
Shalini Pandey: పూర్తిగా లుక్ మార్చేసిన 'అర్జున్ రెడ్డి' భామ.....
24 May 2022 3:35 PM GMTPriyanka Jawalkar : బద్దకంగా ఉందంటూ హాట్ ఫోటోస్ షేర్ చేసిన ప్రియాంక..!
21 May 2022 2:00 AM GMTSai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. అప్కమింగ్ మూవీ అప్డేట్...
9 May 2022 7:00 AM GMTAnasuya Bharadwaj : 'నా కోసం నేను చేస్తాను'.. అనసూయ కొత్త ఫోటోలు...
21 April 2022 1:46 PM GMTMahesh Babu: గ్రాండ్గా మహేశ్ బాబు తల్లి పుట్టినరోజు వేడుకలు.. ఫోటోలు...
20 April 2022 11:30 AM GMTPujita Ponnada : వైట్ శారీలో పూజిత.. కొత్త ఫోటోలు అదుర్స్..!
20 April 2022 7:15 AM GMT