KCR: కేసీఆర్, వైఎస్ జగన్ పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ..
KCR: సీఎం కేసీఆర్, జగన్ కలిశారు. జలవివాదం తర్వాత తొలిసారి కలుసుకున్న సీఎంలు
BY Divya Reddy21 Nov 2021 9:45 AM GMT

X
KCR, Jagan (tv5news.in)
Divya Reddy21 Nov 2021 9:45 AM GMT
KCR: సీఎం కేసీఆర్, జగన్ కలిశారు. జలవివాదం తర్వాత తొలిసారి కలుసుకున్న సీఎంలు.. పక్కపక్కనే కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సీన్ అంతా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనువరాలి పెళ్లిలో జరిగింది. శంషాబాద్ లో జరిగిన వివాహవేడుకకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు సీఎంలు. నూతన దంపతులు స్నిగ్దారెడ్డి, రోహిత్ రెడ్డిలను ఆశీర్వదించారు. పోచారం కుటుంబసభ్యుల్ని దగ్గరుండి సీఎం జగన్ కు పరిచయం చేశారు కేసీఆర్.
Next Story
RELATED STORIES
Salaar Movie : సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
15 Aug 2022 3:54 PM GMTBhagyashree : ఆకుపచ్చ చీరలో అరవిరిసిన మందారం.. 53 ఏళ్ల వయసులో...
15 Aug 2022 2:10 PM GMTCelebrites Flag Hoisting : సెలబ్రెటీల జెండా వందనం..
15 Aug 2022 11:27 AM GMTBalakrishna : దాని వల్ల దేశం తిరోగమనంలో పయనించే పరిస్థితి ఉంది :...
15 Aug 2022 10:45 AM GMTSuriya-Karthi: భవన నిర్మాణానికి అన్నదమ్ముల భారీ విరాళం..
15 Aug 2022 10:24 AM GMTPuri Jagannadh: విజయ్ గురించి పూరీ.. అప్పులున్నాయని తెలిసి రూ.2 కోట్లు...
15 Aug 2022 7:45 AM GMT