KTR: సోదరుడు జగన్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది: కేటీఆర్

KTR: సోదరుడు జగన్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది: కేటీఆర్
KTR: దావోస్‌ పర్యటనలో సీఎం జగన్, మంత్రి కేటీఆర్‌ కలుసుకున్నారు. నిన్న రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్‌ చేశారు.

KTR: దావోస్‌ పర్యటనలో సీఎం జగన్, మంత్రి కేటీఆర్‌ కలుసుకున్నారు. నిన్న రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్‌ చేశారు. ఈ సమయంలో దాదాపు గంట పాటు ఇద్దరూ చర్చించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సోదరుడు జగన్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దావోస్‌లో జరిగిన ఒప్పందాలపై మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story