హైదరాబాద్కు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు : కేటీఆర్

X
By - Nagesh Swarna |23 Nov 2020 10:01 PM IST
హైదరాబాద్కు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదన్నారు మంత్రి కేటీఆర్. ఆరేళ్లలో కేంద్రం నయాపైసా సాయం చేయలేదని విమర్శించారు. వరద సాయం ఇస్తే నోటికాడి ముద్దను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆర్కేపురం, మన్సూరాబాద్, వనస్థలిపురంలో రోడ్షో నిర్వహించిన కేటీఆర్.. విపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com