Danam Nagender : వైఎస్సార్ రాజ్యం కంటే డబుల్ అభివృద్ధి కేసీఆర్ చేశారు..!

X
By - TV5 Digital Team |2 July 2021 2:15 PM IST
Danam Nagender : తెలంగాణ నీళ్లను దోచుకోవడం ఎవరి తరం కాదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.
Danam Nagendhar : తెలంగాణ నీళ్లను దోచుకోవడం ఎవరి తరం కాదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని.. దాన్ని గుంజుకోవడం ఎవరివళ్లా కాదన్నారు. తెలంగాణకు ముందు హైదరాబాద్ ప్రజలకు కనీసం తాగునీరు లేదని.. తెలంగాణ ఏర్పాటు తరువాత గ్రేటర్ ప్రజలకు నీళ్ల కష్టాలకు కేసీఆర్ చెక్ పెట్టారని చెప్పారు. వైఎస్ఆర్ రాజ్యం కంటే డబుల్ అభివృద్ది కేసీఆర్ చేశారని దానం నాగేందర్ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com