MP R. Krishnaiah : బీసీలను అణచేందుకు రేవంత్ కుట్ర.. ఆర్. కృష్ణయ్య మండిపాటు

X
By - Manikanta |6 Feb 2025 4:30 PM IST
తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కార్ బీసీలను అణిచివేసేందుకు కుట్రలు పన్నిందని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డా రు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించి అన్ని రంగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునేలా చేస్తున్నారన్నారు. బీసీ వ్యతిరేకిగా సీఎం రేవంత్ రెడ్డి మారారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన తప్పుల తడకగా ఉందని విమర్శించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కులగణనలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారని.. ఇది బీసీలను రాజకీయంగా అణిచివేసే కుట్ర అని ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com