ప్రశాంతంగా ముగిసిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్..!

X
By - TV5 Digital Team |17 April 2021 8:00 PM IST
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గతంలో కంటే ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికలో 90శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికకు ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్ పూర్తవగా.. 6 నుంచి 7 గం టల మధ్య కరోనా బాధితులు ఓటు వేశారు. సాగర్ బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు నిలిచారు. మే 2న కౌంటింగ్ జరగనుంది..గతంలో కంటే ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com