తెలంగాణలో కరోనా విజృంభణ..

X
By - Nagesh Swarna |12 Sept 2020 9:58 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2వేల 278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1లక్ష 54వేల 880కి చేరాయి. ఒక్క రోజులో 10మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 950కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 2వేల 458 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1లక్ష 21వేల 925మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 32వేల 5 యాక్టివ్ కేసులున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com