Telangana : 9,106 ఆధిక్యంలో భగత్..

Telangana : 9,106  ఆధిక్యంలో భగత్..
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో 11 రౌండ్ ముగిసేసరికి 9,106 ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ ఉన్నారు. మొత్తం 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో 11 రౌండ్ ముగిసేసరికి 9,106 ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ ఉన్నారు. మొత్తం 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. సాయంత్ర 7 గంటలకల్లా విజేత ఎవరనేది అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కోవిడ్‌ విజృంభణ దృష్ట్యా కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story