ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ముస్తాబైన కైతలాపూర్
By - Subba Reddy |20 May 2023 6:15 AM GMT
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హైదరాబాద్ ముస్తామైంది. ఇవాళ కూకట్పల్లి కైతలాపూర్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హైదరాబాద్ ముస్తామైంది. ఇవాళ కూకట్పల్లి కైతలాపూర్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకులకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్, దగ్గుబాటి పురందేశ్వరితో పాటు నందమూరి కుటుంబసభ్యులను టీడీపీ నేతలు ఆహ్వానించారు. జూనియర్ ఎన్టీఆర్ను నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ సావనీర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ నేత టీడీ జనార్ధన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com