Prabhakar Rao : నాంపల్లి కోర్టుకు ప్రభాకర్ రావు

Prabhakar Rao : నాంపల్లి కోర్టుకు ప్రభాకర్ రావు
X

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గతంలో ప్రొక్లయిమ్ అఫెండర్ ప్రభాకర్ రావును ప్రకటించేందుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఈ నెల 20 లోపు న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోతే ప్రకటిత నేరస్థుడిగా న్యాయస్థనం ఖరారు చేయనున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసుల మేరకు ప్రభాకర్ రావు కోర్టులో హాజరయ్యేందుకు వచ్చాడు. అయితే జడ్జి అందుబాటులో లేరని తెలియడంతో తిరిగి వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికా పారిపోయిన నేపథ్యంలో ఈ నోటీసులను నాంపల్లి కోర్టు ఇచ్చింది.

Tags

Next Story