Minister Ponnam : విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించాలి : మంత్రి పొన్నం

పేద వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాక ర్ అన్నారు. ఇవాళ గోల్కొండ లోని మైనార్టీ బాయ్స్ వెల్ఫేర్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందని ప్రస్తుతం ప్రతి రోజు అందించే మెనూ ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు.. కామన్ డైట్ మెనూ ను అమలు చేయాలని ఆదేశించారు. డైట్ చార్జీలు పెంచిన తర్వాత నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నార ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెనూ అందించడంలో ఇబ్బందులు తలెత్తితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడు తున్న క్రమంలో స్పెషలాస్ లు తీసుకోవాలని సూచించారు. పదవ, ఇంటర్ పరీక్షల్లో హైద రాబాద్ జిల్లా మంచి రిజలా సాధించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న పుస్తకాలు, టంక్ బాక్స్, ట్రాక్స్దితర వస్తువులపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలపై స్పెషల్ ఫోకస్పెట్టింద న్నారు. ఎలాంటి సమస్యలన్న ప్రభుత్వం పరిష్క రించేందుకు సిద్దంగా ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com