TG : : తీన్మార్ మల్లన్నపై రెడ్డి ఐక్యం సంఘం ఫిర్యాదు

X
By - Manikanta |6 Feb 2025 1:15 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై శాసనమండలి చైర్మన్కు ఫిర్యాదు చేసింది రెడ్డి ఐక్య సంఘం. రెడ్లను కించపరిచే విధంగా దూషించిన తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా డిస్ క్వాలిఫై చేయాలని కోరింది. ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కరీంనగర్ రెడ్డి ఐక్య సంఘం సభ్యులు కలిశారు. కొన్ని రోజులుగా తమపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కంప్లయింట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com