Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

X
By - Divya Reddy |18 Dec 2021 2:15 PM IST
Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దకొడపగల్ మండలం జగన్నాథపల్లి శివారలో జాతీయ రహదారిపై నిలిచి ఉన్నలారీని.. క్వాలిస్ వాహనం ఢీకొన్నప్రమాదం జరిగింది. బిచ్కుంద నుంచి పిట్లం వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com