Severe Floods in SRSP : భీకర గోదావరి.. ఎస్సారెస్పీ 8 గేట్లు ఓపెన్

X
By - Manikanta |2 Sept 2024 6:30 PM IST
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. గరిష్ట నీటిమట్టానికి చేరడంతో డ్యాం గేట్లు నీటిని దిగువకు వదిలారు అధికారులు. శ్రీరామ్ సాగార్ ప్రాజెక్ట్ నుండి 8 గేట్ల ద్వారా 25 వేల కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్ ఫ్లూ 2 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు డ్యాం పూర్తి కెపాసిటి 80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 72 టీఎంసీల వాటర్ ఉంది. డ్యాం గేట్లను సాయంత్రానికి మరిన్ని తెరవనున్నారు అధికారులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com