ఈనెల 14 న యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్‌..!

ఈనెల 14 న యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్‌..!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 14న యదాద్రి పర్యటను వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 14న యదాద్రి పర్యటను వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎంవో ముఖ్యకార్యదర్శి భూపాల్‌రెడ్డి శనివారం యాదాద్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని వైటీడీఏ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి, ఆలయ ఈవో ఎన్‌ గీత తదితరులు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story