తెలంగాణలో కొత్తగా 2,137 కేసులు

X
By - shanmukha |20 Sept 2020 11:14 AM IST
తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,137 కేసులు నమోదవ్వగా.. కాగా 8 మంది మృతి చెందారు.
తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,137 కేసులు నమోదవ్వగా.. కాగా 8 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,71,306 చేరింది. ఇప్పటి వరకూ కరోనా 1,033మంది మరణించారు. ఇప్పటివరకూ 1,39,700మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 30,573 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com