తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా 2,381 కేసులు

X
By - shanmukha |25 Sept 2020 9:31 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,381 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,381 కేసులు నమోదయ్యాయి. అటు, ఈ మహమ్మారి బారినపడి 10 మరణించారు. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,81,627కు చేరింది. అయితే ఇప్పటివరకూ 1,50,160 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 30,387 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా మహమ్మారికి బలై 1,080 మంది మృతి చెందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com